calender_icon.png 7 August, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో పర్యటించిన జడ్పి సీఈఓ ఎల్లయ్య

06-08-2025 11:38:32 PM

తూప్రాన్ (విజయక్రాంతి): స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జడ్పీ సీఈవో సిహెచ్. ఎల్లయ్య, ఎంపీడీవో ఎన్. సతీష్ తో కలిసి తూప్రాన్ మండలం(Toopran Mandal) వెంకటాయపల్లిని సందర్శించినారు. ఈ సందర్భంగా విషపూరిత వ్యాధులు ప్రభలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, సూచనలను గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణములను సందర్శించి ఆరా తీశారు. ఇందులో మండల అధికార సిబ్బంది, తదితరులు ఉన్నారు.