9 April, 2026 | 8:48 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పగిలిన పైప్ లైన్.. ఎగిసి పడిన నీరు

03-01-2026 12:00 AM

మానకొండూరు, జనవరి 2(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్య పల్లి శివారులో హైదరాబాద్ మెట్రో వాటర్ వరక్స్( హెచ్‌ఎం డబ్ల్యూఎస్) ప్రధాన పైప్ లైన్ కు గండిపడి నీరు ఎగిసి పడింది.. రామగుండం నుండి హైదరాబాద్ కు మంచినీటిని తరలించే  ఈ మెయిన్ లైన్ మానేరు వాగు సమీపంలో పగిలిపోయింది. ఒత్తిడితో నీరు బయటకు రావడంతో సమీపంలోని విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది పైపులైనుకు మరమ్మతులు చేపట్టారు.