calender_icon.png 22 July, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామాఖ్య అమ్మవారికి ఘనంగా బోనాలు

22-07-2025 12:35:54 AM

మహబూబాబాద్, జూలై 21 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గ్రామంలో నూతనంగా శ్రీ కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆడబిడ్డలు బోనాలు సమర్పించేందుకు పుట్టినింటికి రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.