17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ధాన్యం కొనుగోలు అక్రమాలకు పాల్పడితే చర్యలు

21-05-2025 04:53 PM

నిర్మల్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో కుంటాల వెంకుర్ అంబకంటి గ్రామాలకు చెందిన రైతులు తాము ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులు ఆలస్యం చేస్తున్నారని నిబంధనలు పాటించడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అక్కడే ఉన్న అధికారులను పిలిపించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కోమల్ రెడ్డి అధికారులు ఉన్నారు.