calender_icon.png 22 May, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగుపాటుకు రెండు ఆవుల మృతి..

21-05-2025 09:04:04 PM

హనుమకొండ (విజయక్రాంతి): ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన తోట జగన్నాథంకి సంబంధించినటువంటి రెండు ఆవులు పిడుగుపాటుకు మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్(Corporator Bairaboina Uma Damodar Yadav) రైతును పరామర్శించి కలెక్టర్, ఎమ్మార్వో ల దృష్టికి తీసుకెళ్లి స్థానిక వెటర్నరీ డాక్టర్ ను పిలిపించి పోస్టుమార్టం చేయడం జరిగింది. బొల్లం కార్తీక్, శానిటేషన్ సూపర్ వైజర్ భాస్కర్, వెటర్నరీ డాక్టర్ పున్నం, స్థానిక రైతులు, తదితరులు పరామర్శించారు.