2 September, 2026 | 11:25 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఘనంగా ఆలయ వార్షిక వేడుకలు

01-08-2025 | 12:00am

కీసర , జులై ౩1(విజయక్రాంతి) : నాగా రం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయ ణ కాలనీ లోని షిరిడి సాయిబాబా , శ్రీ పో చమ్మ, శ్రీ భవాని ఆలయ 17వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి .

శ్రీ భవాని శంక రా స్వామి దేవస్థానం, శ్రీ రమ రహిత సత్యనారాయణ దేవాలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, అన్నం రాజు శ్రీనివాస్ లుపాల్గొని పూజలు నిర్వహించారు . కాలనీ వాసులంతా ఐక్యమత్యంతో కార్యక్రమాన్ని నిర్వహించడం అభి నందనీయం అని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.