30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

31-07-2025 11:41 PM

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి

హుజూర్ నగర్: ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఒకట వార్డు దద్దనాల చెరువు కాలనీలో పౌరహక్కుల దినోత్సవాన్ని పోలీస్,మున్సిపల్ అధికారులతో కలసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... చట్టాలను పూర్తిస్థాయిలో తెలుసుకోవటం ప్రతి పౌరుడు తన బాధ్యత అన్నారు. సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించవద్దని ప్రజలకు వివరించారు.