calender_icon.png 24 July, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో ఆశా కార్యకర్త మృతి

23-07-2025 07:53:30 PM

 నివాళులర్పించిన వైద్యాధికారి గొట్టే శ్రావణ్ కుమార్.

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రం పరిధిలోని రాజాపూర్ గ్రామంలో  ఆశా కార్యకర్త గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి(43) బుధవారం గుండెపోటుతో మృతి చెందడంతో మండల వైద్యాధి కారి గొట్టే శ్రావణ్ కుమార్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆశ కార్యకర్తగా మాతంగి  భాగ్యలక్ష్మి గ్రామస్తుల క్షేమం కోసం పాటుపడుతూ పనిచేస్తుంది అనిఆమె మరణం తీరని లోటు అని శ్రవణ్ కుమార్ అన్నారు.