15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సిడ్నీ వన్డే: భారత్‌ టార్గెట్‌ 237 పరుగులు

25-10-2025 01:11 PM

సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియా భారత జట్టుకు 237 టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కంగారులు 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో రెన్ షా (56), మార్ష్ (41), షార్ట్ (30), హెడ్ (29) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా 4 వికెట్లు, సుందర్ 2 వికెట్లు, సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్, అక్షర్ పటేల్ తలో వికెట్ల తీసుకున్నారు.