28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

అయోడిన్ ఉప్పుని వాడండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి

21-10-2025 03:55 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి గ్రామంలో ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సబ్ సెంటర్లో అయోడిన్ ఉప్పు వాడండి ఆరోగ్యంగా ఉండండి అంటూ నినాదాలు చేస్తూ విధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అధిక మోతాదులో ఉప్పును వాడకూడదని సూచించారు. ప్రజలు అయోడిన్ ఉప్పు మాత్రమే వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజుల, మాజీ సర్పంచ్ విశ్వేశ్వర్, ఆశా వర్కర్లు ప్రజలు పాల్గొన్నరు.