21 August, 2026 | 9:56 PM

Breaking News

గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •  

వ్యాపార సముదాయానికి బల్దియా జరిమానా

13-09-2025 02:40 AM

తూప్రాన్, సెప్టెంబర్ 12 :తూప్రాన్ పురపాలక సంఘ పరిధి మోర్ సూపర్ మార్కెట్ ముందు ఉన్న చెట్టు కొమ్మలను మున్సిపాలిటీ అనుమతి లేకుండా నరికి వేసినందున మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యాపార సముదాయానికి రూ.5 వే ల జరిమానా విధించడం జరిగింది.

ఈ సం దర్భంగా ఎవరైనా సరే మున్సిపల్ కు సం బంధించిన చెట్లను గాని, మొక్కలను గాని నరికివేసినా, తీసివేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ శాఖ దుర్గయ్య, ఎన్విరాన్మెం ట్ మధులు ఉన్నారు.