16 April, 2026 | 7:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సరస్వతి పుష్కరాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

16-05-2025 03:11 PM

మహదేవపూర్,(విజయ క్రాంతి): సరస్వతి పుష్కరాల్లో రెండవ రోజైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటారని తెలిపారు. భట్టి విక్రమార్క ఈరోజు మధ్యాహ్నం బయల్దేరి సాయంత్రం ఐదు గంటల వరకు బై రోడ్డు ద్వారా కాలేశ్వరం చేరుకుంటారని, చేరుకొని పుష్కర స్నానం ఆచరించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకొని అనంతరం కాశీ పండితులచే నిర్వహిస్తున్న హారతి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.