17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సరస్వతి పుష్కరాలో ఆయుష్ ఆయుర్వేద సేవలు

16-05-2025 06:36 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఆయుష్  ఆదేశాల మేరకు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యునాని, హోమియోపతి, ఆయుర్వేదిక్  డిపార్ట్మెంట్ల నుండి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆర్డీడీ డాక్టర్ ప్రమీల దేవి తెలిపారు. సరస్వతీ పుష్కరా లకు వచ్చే భక్తులు ఈ శిబిరాలను ఉపయోగించు కోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమాన్ని సరస్వతి పుష్కరాలకు  వచ్చే భక్తులు సద్వినియోగం చేసుకోగలరని అన్నారు.

ఈ కార్యక్రమం డాక్టర్ లీ చంద్ర  జయశంకర్ భూపాలపల్లి తనుజారాణి డాక్టర్ భాను కుమార్  హనుమకొండ, డాక్టర్ షగుఫ్త యునాని, డాక్టర్ జ్యోత్స్న హోమియోపతి, డాక్టర్ సారంగపాణి  ఆయుర్వేదం,  ఫార్మసిస్ట్లు శైలజ, సునీత, రీటా సునీత,  యోగా ఇన్స్పెక్టర్లు రాము, శ్రీధర్, సుమన్, ఫరీదా పాల్గొన్నారు.