24 May, 2026 | 3:34 PM

Breaking News

అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •  

మండలంలో అన్ని స్థానాలకు బీజేపీ పోటీ

04-10-2025 12:45 AM

ములకలపల్లి, అక్టోబర్ 3, (విజయ క్రాంతి):ములకలపల్లి మండలంలోని జడ్పిటిసి, పది ఎంపీటీసీ, గ్రామపంచాయతీలు, వార్డులలో అన్నింటిలో బిజెపి పోటీ పోటీ చే స్తుందని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనుముల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పార్టీ మండల అధ్యక్షులు జి.శంకర్ అధ్యక్షతన ఏ ర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడా రు.పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుం దన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చా టడమే ఏకైక లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు , పూనెం నవీన్ కుమా ర్, అత్యం మణికంఠ సాయి, ఊకంటి మధుసూదన్ రావు, సొసైటీ డైరెక్టర్ చీకటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.