15 June, 2026 | 2:22 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

జిఎస్టి తగ్గింపుపై బిజెపి నాయకుల హర్షం

22-09-2025 08:59 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): వస్తు సేవలపై పన్నును (జీఎస్టీ) తగ్గించడంపై వినియోగదారులు వ్యాపారాలు, బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వస్తు సేవల పన్ను తగ్గింపు  అమలగుచున్న సందర్భంగా మంగళవారం బిజెపి నాయకులు జాడి బాల్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, కిరాణా షాపులు, టీవీ షో రూమ్, బుక్ స్టాల్, మెడికల్ స్టోర్ సందర్శించి వినియోగదారులతో మాట్లాడారు. నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తగ్గించడం పై వినియోగదారులుహర్షం వ్యక్తం చేశారు, జీఎస్టీని తగ్గించడంపై వ్యాపారులు తమ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.