06-06-2025 05:42:55 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని పలు ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరీ కోటేశ్వరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.