8 July, 2026 | 7:59 PM

Breaking News

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •  

కోనేటిలో పడి బాలుడి మృతి

19-01-2026 01:00 AM

సిద్దిపేట జిల్లా సింగరాయ జాతరలో స్నానికి వెళ్లి ఫిట్స్ రావడంతో..

నంగునూరు, జనవరి 18: జాతరలో పవిత్ర స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడం తో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా కూరెళ్ల సింగరాయ జాతరలో జరి గింది. కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన బొందిలి శివసాయి (15) 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కుటుం బ సభ్యులతో కలిసి జాతరకు వచ్చాడు. కోనేరులో స్నానం చేస్తున్న సమయంలో శివసా యికి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో నీటిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్సులో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృ తి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.