16 April, 2026 | 11:20 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు అల్పాహారం

28-05-2025 01:53 PM

ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు విద్యార్థులకు బుధవారం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ పట్టణ అధ్యక్షులు, (ఎక్స్ సర్వీస్మెన్, బి ఎస్ ఎఫ్) షౌకత్ పాషా అల్పాహారం అందించారు. బుధవారం ఉదయం విద్యార్థులకు నిర్వహిస్తున్న క్యాంపులో వారు బ్రెడ్ జామ్, సాస్, అరటి పండ్లు, మంచినీటిని అందించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ రవీందర్ గౌడ్ ,విశ్రాంత ఉపాధ్యాయుడు కడార్ల గంగ నరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు యోగేష్, షేక్ ఇమ్రాన్ ,కరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్ ఆరిఫ్ ఖాన్ ,ఆరోగ్యశాఖ అధికారి నరసయ్య ,పలువురు పాల్గొన్నారు.