1 July, 2026 | 7:57 PM

Breaking News

పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •  

హైదరాబాద్ వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు

17-01-2026 02:06 PM

మునిపల్లి జనవరి17 (విజయక్రాంతి) : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సమక్షంలో ఈ రోజు బొడ్శట్ పల్లి స్వతంత్ర సర్పంచ్ మల్లేశ్వరి బీఆర్ఎస్ లలో చేరడానికి బొడ్శట్  పల్లి  బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దత్తు ఆధ్వర్యంలో హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ లో చేరిన సర్పంచ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.