15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రపంచ తెలుగు మహాసభలకు బి.వెంకట్

02-01-2026 08:27 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు అమరావతి జిల్లాలో జరిగే మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు నిర్మల్ జిల్లాకు చెందిన కవి రచయిత సంస్కృత భాష ప్రచార సమితి అధ్యక్షులు డి.వెంకట్ కు ఆహ్వాన పత్రం అందింది. మూడు రోజులపాటు జరిగే ఈ మాసభల్లో ఈయన పాల్గొని తెలుగు భాష అభివృద్ధి అంశంపై తన రచనలను వినిపించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రపంచ మహాసభలకు ఎంపిక కావడం పట్ల ఆయనకు నిర్మల్కు చెందిన కవులు కళాకారులు అభినందనలు తెలిపారు.