16 April, 2026 | 11:54 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

గంజాయి పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు

09-05-2025 01:20 AM

మేడ్చల్, మే 8 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ భాష కాలనీలో ఆటోలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని ఎస్‌టీఎఫ్ టీం పట్టుకుంది. ఆటో  యజమాని షేక్ సమీదు వద్ద కిలో గంజా యి స్వాధీనం చేసుకున్నారు.

షేక్ సమీద్ ను అరెస్టు చేసి, ఈ కేసుతో సంబంధం ఉన్న మహమ్మద్ రహీంపై కేసు నమోదు చేశామని ఎస్‌టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయి, ఆటో, నిందితుడు షేక్ సమీద్‌ను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించామని తెలిపారు.