12 May, 2026 | 10:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ప్రశాంత్ నగర్ లో సి అండ్ సి కొత్త బ్రాంచ్ ప్రారంభం

21-09-2025 12:46 AM

హనుమకొండ,(విజయక్రాంతి): వ్యాపార రంగంలో ఉన్నత అభివృద్ధి చెందాలనే దృక్పథంతో, యువ వ్యాపారవేత్తలు దీపక్, శివ, తేజ అనే యువకులు  నయీమ్ నగర్ లోని వరంగల్ స్టోర్ ను అభివృద్ధి చేసిన విధంగా దానికి అనుబంధంగా  ప్రశాంత్ నగర్ లో శనివారం కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యువకులు వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని, ఉన్నతమైన విలువలతో వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం సి అండ్ సి షోరూం యజమానులు విష్ణువర్ధన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.