17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

26-12-2025 12:16 AM

తూప్రాన్/మనోహరాబాద్, డిసెంబర్ 25 :తూప్రాన్ పట్టణ కేంద్రంలోని సిఎస్‌ఐ చర్చ్ లో యేసు క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టరేట్ ప్రెస్ బీటర్ ఇంచార్జి రేవ్.పి.వీణా వసంతకుమార్ యేసు పుట్టుకను గూర్చి నిక్షిప్తంగా వివరించారు.

ఈ వేడుకల్లో కమిటీ ఆఫీసర్స్, బెన్ని, కమిటీ మెంబెర్స్ దేవయ్య, సంఘపెద్ద సంతోషయ్య, ప్రవీణ్, కిరణ్మయమ్మ, దావీదు, స్టివర్డ్ జాని, సాయికుమార్, మహిళలు యువకులు చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

మనోహరాబాద్ లో..మనోహరాబాద్ సిఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో మండల మైనార్టీ అధ్యక్షులు జావిద్ పాషా పాల్గొన్నారు. అనంతరం వారితో కలసి భారీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో శంకర్, ఆదిల్ పటేల్, కృష్ణ, కోచాలు, అంజి, భాస్కర్, మధు, మహేందర్ పాల్గొన్నారు.