16 April, 2026 | 12:08 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

మొక్కులు తీర్చుకున్న సర్పంచ్

26-12-2025 12:15 AM

మునిపల్లి, డిసెంబర్25 : మండల పరిధిలోని మల్లికార్జున్ పల్లి గ్రామ సర్పంచ్ అభ్య ర్థిగా బరిలో నిలిచిన బేగరి మల్లేశం సర్పంచ్ ఎన్నికల ముందు తాను గెలిస్తే గ్రామ శివారులో గల వాసల్ ఖాసాయబ్ దర్గాలో ప్ర త్యేక పూజలు చేస్తానని మొక్కుకున్నాడు.

ఈ మేరకు బేగరి మల్లేశం మల్లికార్జున్ పల్లి స ర్పంచ్ గా గెలుపొందడంతో గురువారం ఆ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్, నాయకులు కార్తీక్, పాండు, బుచ్చయ్య, బుచ్చన్న, బక్కన్న, విష్ణు, వజీర్, లక్ష్మణ్, సురేష్ తదితరులు ఉన్నారు.