calender_icon.png 19 August, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుడి కుటుంబానికి సీఐ మల్లేష్ యాదవ్ పరామర్శ

19-08-2025 12:35:16 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్(CI Daggu Mallesh Yadav) మృతుని కుమారులు బుర్ర చక్రపాణి, దేవేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రఘు, బుర్ర నాగరాజు పాల్గొన్నారు.