15 July, 2026 | 4:19 PM

Breaking News

కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •   వికలాంగుల న్యాయమైన హక్కులను అమలు చేయాలి   •   ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు   •   కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ   •   దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •  

సీఎం సహాయనిది పేదలకు వరం

28-09-2025 04:52 PM

సదాశివపేట (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 60 వేల రూపాయల చెక్కును టీజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, సహకారంతో శనివారం సాయంత్రం సదాశివపేట పట్టణంలోని దొడ్ల నాగేష్, కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని సదాశివపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుండు రవి, పట్లూరి నాగరాజుగౌడ్, రాయపాడు రమేష్ జి టి ఆర్ డెవలపర్స్ గారెల తుల్జారాం, గ్రాడ్యుయేట్ అధ్యక్షులు దొడ్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.