14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

అక్రమ మైనింగ్ ఆపాలంటూ ఫిర్యాదు

28-01-2026 12:00 AM

అలంపూర్, జనవరి 27: వడ్డేపల్లి మండలం బుడమొర్సు గ్రామ శివారులో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను ఆపాలంటూ గ్రామస్తులు తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తాహాసిల్దార్ శివకుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. గ్రామస్తులు మాట్లాడుతూ... గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వందల కొద్ది సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా అక్రమ మట్టిని రవాణా చేస్తున్నట్లు ఆరోపించారు. అధికారులు అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు.