calender_icon.png 28 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఎంసీ చైర్మన్‌ను సన్మానించిన కాంగ్రెస్ నేతలు

28-11-2025 12:00:00 AM

చేగుంట, నవంబర్ 27 :నూతనంగా నియమితులైన చేగుంట మండల ఎఎంసి మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లను చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, కాషాబోయిన శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, కాషాబోయిన మహేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.