20 June, 2026 | 4:08 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ నేతలు

05-08-2025 08:49 PM

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఈ నెల 6 న న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో  తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలులో దాదాపు 50 మంది బీసీ నాయకులు ఢిల్లీ తరలి వెళ్లగా కరీంనగర్ డిసిసి అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్ కుమార్, పిసిసి మెంబర్ పత్తి కృష్ణ రెడ్డి, ఆశంపల్లి శ్రీనివాస్,  డీసీసీ పీఆర్ఓ దొంతి గోపి తదితరులు  మంగళవారం ఢిల్లీకి చేరుకోవడం జరిగింది.