15 March, 2026 | 7:31 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

మంథనిలో చిన్న మల్లయ్యను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు

22-10-2025 01:46 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్  తండ్రి  వోడ్నాల చిన్నమల్లయ్య ఇటీవల కాలుకు గాయం కావడంతో  ఆపరేషన్ చేసుకొని ఇంట్లో బాధపడుతుండగా, బుధవారం గాంధీచౌక్ లోని వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పరిమర్శించారు. మల్లయ్య ఆరోగ్యం గురించి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడద్దని త్వరలోనే కోలుకుంటారని మల్లయ్యకు నాయకులు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, పిఎసిఎస్ చైర్మన్  కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మెన్ కుడుదుల వెంకన్న, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజీమ్ ఖాన్, మాజీ సర్పంచులు జనగామ నర్సింగరావు, చెంద్రు రాజమల్లు,  ఎలుకల మధు, నాగుల రాజయ్య, మాజీ ఎంపీటీసీ ఉదరి లచ్చన్న,  అక్కపాక సదయ్య, మంథని శ్రీనివాస్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.