15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కిసాన్ కాపాస్ యాప్‌పై అవగాహన

22-10-2025 05:05 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కిసాన్ కాపాస్ యాప్‌పై బుధవారం మండలంలోని మోతుగూడెం గ్రామంలో ఏఈఓ రెహమాన్ కిసాన్ కాపాస్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తిని అమ్ముకునే రైతులు తప్పనిసరిగా కిసాన్ కాపాసియాలో స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతనే తమ పత్తిని సంబంధిత సీసీఐ జిన్నింగ్ మిల్లుకు తీసుకువెళ్లాలని సూచించారు, కిసాన్ కాపాస్ యాప్ ద్వారా తమ పూర్తి వివరాలు యాప్ లో పొందుపరిచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత ఏఈఓను సంప్రదించవచ్చు అని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రభాకర్ వినోద్ అన్నారావు తదితరులు పాల్గొన్నారు.