15 April, 2026 | 1:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

నిరంతర శిక్షణ వర్గ సమావేశాలు

13-12-2025 06:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశు మందిర్ బుధవార్ పేట్ పాఠశాలలో ఆచార్యుల నిరంతర ప్రశిక్షణ వర్గ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు ముప్పిడి రవి, పాఠశాల కార్యదర్శి ముదుల్కర్ శ్రీకాంత్, డాక్టర్ రజిని పాల్గొన్నారు. పాఠశాల కార్యదర్శి నుండి సన్మార్గంలో నడిపించేవాడు కష్టాలను తొలగించేవారు. నిరంతర విద్యార్థి అని ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతూ బోధించాల్సి ఉంటుందని తెలియజేశారు. డాక్టర్ రజిని జిల్లా కార్యకారిణి సభ్యులు మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరాలలో విలువలతో కూడిన విద్య ఉంటుందని, ఇలా నిరంతర ప్రశిక్షణ వర్గం జరగడం సంతోషదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ఆచార్యులు పాల్గొన్నారు.  పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేష్ తెలియజేశారు.