17 June, 2026 | 8:45 PM

Breaking News

బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •  

క్లాస్‌మేట్ కుటుంబానికి రూ.41,600 అందజేత

13-12-2025 08:46 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ కుర్ణ నగేష్ పది రోజుల క్రితం హఠాన్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నగేష్ క్లాస్‌మేట్స్ ఆ కుటుంబానికి అండగా నిలవాలని తలిచారు. ఈ మేరకు కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ పాఠశాలలో నగేష్ తో కలిసి పదో తరగతి వరకు చదువుకున్న 1991-92 టెన్త్ క్లాస్ విద్యార్థులు సంఘటితమై సేకరించిన 41,600 రూపాయలను శనివారం నగేష్ కుటుంబ సభ్యులకు అందజేసి అండగా నిలిచారు.