17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆరు మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు

23-10-2025 12:45 AM

ఒకో బల్దియాకు రూ.15 కోట్ల చొప్పున నిధులు

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఆరు మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుగా మొత్తం రూ.90 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (మున్సిపల్ శాఖ) ఉత్తర్వులు జారీచేసింది.  ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున కేటాయించింది.

ఈ నిధులను దేవరకద్ర, అలియా బాద్, గడ్డ పోతారం, గుమ్మడిదల, కోహిర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో ఖర్చు చేయనున్నారు. ఈ నిధులతో ఆయా మున్సిపా లిటీల్లో మెయిన్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయి న్లు, ఫుట్‌పాత్‌లు, వరద నీటి డ్రెయిన్లు, పార్కుల అభివృద్ధి, కల్వర్టులు, వాటర్ సప్లు పనులను చేపట్టనున్నారు.