17 April, 2026 | 3:34 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆవు మృతి.. రైతుకు తీరని నష్టం

28-12-2025 11:08 AM

ప్రభుత్వం ఆదుకోవాలి : సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్

సిద్దిపేట రూరల్: నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామానికి చెందిన యువ రైతు పిట్ల శేఖర్‌కు చెందిన లక్ష రూపాయల విలువైన ఆవు ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో రైతు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాడని గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ తెలిపారు. బాధిత రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకొని తగిన పరిహారం అందించాలని కోరారు. సంబంధిత అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.