21 March, 2026 | 7:11 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

28-09-2025 09:57 AM

హైదరాబాద్: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటేత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్టెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక శ్రీవారిని 2 లక్షల మంది వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. 5 వేల మంది భద్రతా సిబ్బందితో నిఘా, తిరుపతి- తిరుమల మధ్య నిమిషానికో ఆర్టీసీ బస్సు, దాదాపు రెండున్నర లక్షల మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.