17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఈటూరు గ్రామ బొడ్రాయి ప్రతిష్ణా మహోత్సవానికి 25వేల రూపాయలు విరాళం

18-05-2025 02:27 PM

మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్..

నాగారం: నాగారం మండలం ఈటూరు గ్రామంలో బొడ్రాయి(నాభిషిల) ప్రతిష్ణా మహోత్సవానికి రూ.25 వేల రూపాయల నగదు విరాళం మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కు బీఆర్ఎస్ నాగారం మండల పార్టీ అధ్యక్షులు కల్లెట్లపెల్లి ఉప్పలయ్య విరాళని బొడ్రాయి పండుగ కన్వీనర్ & తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీ చింతరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాగారం మండలం సీనియర్ నాయకులు గుండగాని అంబయ్య బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రంథాలయం చైర్మన్ & మండల అధికారిప్రతినిధి చిల్లర చంద్రమౌళి నాగారం మండలం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు దోమల బాలమల్లు గంట నరసింహారెడ్డి మాజీ ఎంపీటీసి పేరాల యాదగిరి గ్రామ శాఖ అధ్యక్షులు గోడిశాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.