13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ బహూకరణ

20-01-2026 12:00 AM

మహబూబాబాద్, జనవరి 19 (విజయ క్రాంతి):ప్రథం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బయ్యారం గరల్స్ హై స్కూల్ కు కంప్యూటర్ బహుకరించారు. ప్రథం సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ స్రవంతి మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిం చి అందులో ప్రతిభ చాటిన పాఠశాలల వి ద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సంస్థ వివిధ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు.

ఇందులో భాగంగా బయ్యారం గరల్స్ హై స్కూల్ ఎంపికైనందున, పిల్లలకు అవస రం గుర్తించి అందజేసినట్లు చెప్పారు. హెడ్మాస్టర్ లక్ష్మణరావు, స్రవంతి, మల్లయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.