17 April, 2026 | 3:31 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి రూ.101016 విరాళం

10-10-2025 01:00 AM

వనపర్తి అక్టోబర్ 9 ( విజయక్రాంతి ) : కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆల య నిర్మాణానికి కొత్తకోట పట్టణ స్థిరనివాసులు కీ.శే ఎద్దుల గోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఎద్దుల సత్యమ్మ కుమారులు ఎద్దుల రాజేశ్వరీ రవికుమార్ రెడ్డి, రవి రెడ్డి ( శ్రీ సాయి హైవే కేఫ్ ) దంపతులు 1,01,016/- ( ఒక లక్ష ఒక వేయి పదహారు రూపాయలు ) విరాళం ప్రకటించారు.

గురువారం అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు ధూపం నాగరాజు , పొగాకు అనీల్ కుమార్ , బలిజ లింగేశ్వర్ , సత్యం సాగర్ , విశ్వనాథం గంగాధర్ , ఆకుల శ్రీనివాసులు, మద్దిగట్ల బాలకృష్ణారెడ్డి , ఎల్ల రెడ్డి , భాస్కర్ సాగర్ , రాజవర్ధన్ రెడ్డి , లక్ష్మీ నారాయణ యాదవ్ , వేముల సుధాకర్ రెడ్డి , భీమ కిషోర్ లకు వారు అందజేశారు.ఈ సందర్భగా అయ్యప్ప సేవాసమితి తరపున వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.