15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోండి

10-10-2025 01:00 AM

రాష్ట్ర మాల మహానాడు సభ్యులు కొండి స్వామి

చేగుంట, అక్టోబర్ 9 :పంచాయతీ సెక్రెటరీ వల్ల ఆత్మహత్య చేసుకున్న కొండి లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర మాల మహానాడు సభ్యుడు కొండి స్వామి డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ లక్ష్మి భర్త అంజయ్య చేగుంట తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 97లో సర్వే చేసి ఎకరం భూమి పట్టా పాస్ బుక్ త్వరగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తహసీల్దార్ స్పందిస్తూ ఈ విషయం ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.