calender_icon.png 16 November, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను నమ్మి మోసపోవద్దు

15-11-2025 12:00:00 AM

మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ 

రేగోడు, నవంబర్ 14 : ప్రతి రైతు పండించిన పంటను సీసీఐలో అమ్ముకోవాలని ఏవో రాంప్రసాద్ అన్నారు, శుక్రవారం మండలంలోని ఇటిక్యాల గ్రామంలో కాపాస్ కిసాన్ ఆప్ గురించి రైతులకు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పత్తి పంటను సీసీఐలోని అమ్మాలని తెలిపారు, దళారుకు నమ్మి మోసపోద్దని రైతులకు సూచించారు.