18 April, 2026 | 10:44 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి

20-09-2025 12:23 AM

మంత్రి శ్రీధర్‌బాబును కోరిన అభ్యర్థులు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయా లని శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు. గత డీఎస్సీ తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెట్ నిర్వహించారని, కానీ డీఎస్సీ వేయలేదని నేతలు డీ హరీశ్, ఎం వెంకట్ విజ్ఞప్తి చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.