15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఏకో ఫ్రెండ్లీ గ్రీన్ దివాలి కార్యక్రమం..

15-10-2025 02:36 PM

కోదాడ: కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ కాలేజీలో ఏకో ఫ్రెండ్లీ గ్రీన్ దివాలి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో స్వచ్ఛత , ప్లాస్టిక్ నిషేధం మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వస్తువులను నిషేధించే కార్యక్రమంపై ఆర్పీలు, కాలేజీ పిల్లలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ వెంకట్ భవాని  తదితరులు పాల్గొన్నారు.