17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కార్తీక మాసంలో భక్తులకు వసతులు

28-10-2025 07:10 PM

అచ్చంపేట: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం సందర్భంగా అచ్చంపేటలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో భక్తులకు కావాల్సిన వసతులను సమకూరుస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా దీపారాధన, ఇతర వసతులను కల్పిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు వనం పర్వతాలు తెలిపారు. మహిళలు దీపాలు వెలిగించడానికి ఆలయంలో ప్రత్యేక  ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఆకాశదీపం వెలిగిస్తామని తెలిపారు. పర్వదినంలో భాగంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు కోట కిషోర్, ఆలయ అర్చకులు చిదంబర శర్మ ఆకాశదీపం వెలిగించారు.