30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

యూరియా కోసం రైతుల ఆందోళన

10-09-2025 12:00 AM

కాగజ్‌నగర్, సెప్టెంబర్  (విజయక్రాం తి): కాగజ్ నగర్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని రైతులు యూరియా కోసం ఆందోళన చెందుతున్నారు. సకాలంలో యూరియా ఇందుక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని రైతులు వ్యవసా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 

యూరియా కొరత ఉందని  అధికారులు సమాధానం ఇవ్వడంతో రైతులు వాగ్వివాదానికి దిగారు. రైతులు గంటకు పైగా రహదారిపై ఆందోళన చేపట్టారు. డీల ర్లు, అధికారులు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్కు విక్రయిస్తున్నట్లు రైతుల ఆరోపించారు. రైతులకు సకాలంలో యూరి యా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం వచ్చిన రైతులకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేశారు.