4 May, 2026 | 12:25 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం

16-09-2025 05:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో ఇర్ల జంగన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ రాం రెడ్డి ఐ కేర్ సహకారంతో వైద్యులు గ్రామస్తులకు ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం నిర్వహించారు. కంటి వైద్యులు గ్రామస్తులను పరీక్షించి టీకాలు ,అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం వైద్య బృందాన్ని శాలువాతో సత్కరించారు.