13 April, 2026 | 4:21 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

24-01-2026 08:16 PM

భైంసా(విజయక్రాంతి): వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బసవ భవన్ లో రాష్ట్ర సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్ ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్ యూత్ అధ్యక్షులు సాయినాథ్ పటేల్ తెలిపారు. ఈ సమావేశానికి వీరశైవ లింగాయత్ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు ఉదయం 10 గంటలకు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు గంగాధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు