20 March, 2026 | 6:51 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

15-01-2026 03:11 AM

స్పీకర్ ప్రసాద్‌కుమార్ 

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్  సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సకల సంపదలతో ‘సంక్రాంతి’ని, కనుల పం డుగగా “కనుమ”ను జరుపుకోవాలని స్పీకర్ కోరారు. వానాకాలం పంట కో తలు పూర్తయి, ధాన్యం ఇంటి కి చేరిన సమయంలో గ్రామీణ సంస్కృతి, వ్యవసాయ సాంప్రదాయాలను అనుసరి స్తూ రైతులు సంక్రాంతి పండుగు జరుపుకుంటారన్నారు. ఈ పండుగను ఆ నందంగా జరుపుకోవాలని కోరారు.