20 March, 2026 | 8:29 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కాస్త తగ్గిన చలి

15-01-2026 03:13 AM

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం 11డిగ్రీల నుంచి 17 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా చలి తీవ్రత గతంలో కంటే కాస్త తగ్గుముఖం పట్టింది. రాను న్న ఒకట్రెండు రోజులు వాతావరణ మార్పులు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవా రం ఒక ప్రకటన విడుదల చేసింది.