16 April, 2026 | 12:06 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

వేసవి శిబిరాలకు ఏర్పాట్ల పరిశీలన

03-05-2025 06:08 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మే నెలలో సమ్మర్ క్యాంపు నిర్వహించబడుతుందని జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) అన్నారు. శనివారం సమ్మర్ క్యాబ్ నిర్వహించి ఎన్టీఆర్ స్టేడియంను పరిశీలించి సమ్మర్ క్యాంపు నిర్వహణపై అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు. సమ్మర్ క్యాంప్ కు హాజరవుతున్న విద్యార్థులకు అన్ని వస్తువులు కల్పించాలని మున్సిపల్ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు.